జొన్నలను ఆహారంలో భాగం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రయత్నించి చూడవచ్చు.రుచిగా కూడా ఉన్నాయి.
కావలసిన పదార్థాలు
జొన్నలు – 2 కప్పులు
బియ్యం – 1/2 కప్పు
మినప్పప్పు – 1/2 కప్పు
మెంతులు – 1 టీ్స్పూన్
అన్నింటిని 6-7 గంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.రాత్రంతా పులియబెట్టి పొద్దున్న తగినంత ఉప్పు కలిపి దోశలు వేసుకోవచ్చు.